Monday, June 8, 2020

TS Tenth class exams cancelled

TS Tenth class exams cancelled

Marks will be awarded on average with sa-1 and prefinal and internal marks


Sunday, May 24, 2020

*సంతోష‌క‌ర‌మైన జీవితానికి గౌత‌మ బుద్ధుడు చెప్పిన 25 సూత్రాలు..!*

స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు.
ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి...

సుమారుగా 2500 ఏళ్ల కింద‌ట గౌతమ బుద్ధుడు మాన‌వ జాతి మ‌నుగ‌డ‌కు, స‌రైన జీవ‌న విధానానికి కొన్ని సూచ‌న‌లు చేశాడు...
*కొన్ని నియ‌మాల‌ను పాటించాల‌ని చెప్పాడు.*
కానీ వాటిని మ‌న నిత్య జీవితంలోకి అన్వ‌యించుకుని వాటిని పాటిస్తూ..

సుఖ‌వంత‌మైన, సంతోష‌క‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు.
 మ‌రి మ‌న జీవ‌నం కోసం గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మితిమీరిన కోపం ప‌నికిరాదు. కోపం నిన్ను శ‌త్రువును చేసి నిన్ను నాశ‌నం చేస్తుంది. నీ ప‌త‌నానికి నీ కోప‌మే కార‌ణ‌మ‌వుతుంది, క‌నుక కోపం ప‌నికిరాదు, శాంతంగా ఉండాలి.

2. జీవిత ప్ర‌యాణం సాఫీగా సాగుతుంద‌నుకున్న‌ప్పుడు నువ్వు స్వ‌త‌హాగా ఆకాశం కేసి చూసి న‌వ్వుకుంటావు.

3. ప్ర‌పంచంలోని మ‌నుషులంద‌రిలాగే నువ్వు కూడా ఇత‌రుల నుంచి ప్రేమ‌, అనురాగం పొందేందుకు అర్హుడివి.

4. నిజం ఎన్న‌టికీ దాగ‌దు. సూర్య‌, చంద్రులు ప్ర‌కాశించకుండా ఉండ‌లేరు.

5. మ‌న‌స్సులో ఎలాంటి క‌కావిక‌ల‌మైన ఆలోచ‌న‌లు లేకుండా నిర్మ‌లంగా ఉన్న‌వారే శాంత‌మూర్తులు అవుతారు.

6. త‌ప్పు చేసిన వారిని క్ష‌మించండి. వారిని అర్థం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.
7. ఎవ‌రి జీవితంలో అయినా అతి పెద్ద ఓట‌మి అంటే.. నిన్ను న‌మ్మిన వారికి నిజం చెప్ప‌క‌పోవ‌డ‌మే.

8. ఎలాంటి దారి లేనిచోట నువ్వు న‌డిచే తోవ‌నే దారి అవుతుంది.

9. మంచి మాట‌లు ఎన్ని చెప్పినా, ఎన్ని చ‌దివినా.. వాటిని ఆచ‌ర‌ణలో పెట్ట‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు.

10. శ‌త్రువుల‌ను చూస్తే చ‌క్క‌గా మొరిగే కుక్క‌నే మంచి కుక్క అవుతుంది. అలాగే ఒక మ‌నిషి మంచిగా మాట్లాడితేనే మంచి మ‌నిషి అవుతాడు.

11. మ‌న‌స్సుంటే మార్గ‌ముంటుంది.

12. స‌మాజంలో పేద‌లు, ధ‌నికులు ఉంటారు. అంద‌రినీ స‌మానంగా చూడు. ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అన్న భావం మ‌న‌స్సులోకి రాకుండా చూసుకోవాలి.

13. మంచి మాట‌తీరు, జాలి గుణం, సేవా త‌త్ప‌ర‌త అనేవి మాన‌వ‌త్వానికి ప్ర‌తీక‌లు.

14. ఎట్టి ప‌రిస్థితిలోనూ భ‌య‌ప‌డ‌కూడ‌దు. నీలో ఉండే భ‌యాన్నిఎప్పుడూ పార‌ద్రోలాలి. నువ్వు ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌కూడ‌దు. నువ్వు చ‌క్క‌గా ఉంటే ఇత‌రుల నుంచి స‌హాయం అర్థించ‌కూడ‌దు. అదే నీ స్వేచ్ఛ‌కు చిహ్నం.

15. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా.. మ‌న‌కు వ‌చ్చే క‌ష్టాన్ని, స‌మ‌స్య‌ల‌ను మ‌న‌మే ప‌రిష్క‌రించుకోవాలి. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని వేచి చూడ‌కూడదు.

16. ఏ ప‌ని చేసినా అంకిత భావంతో, మ‌న‌స్సులో ఎలాంటి చెడు భావాలు లేకుండా చేయాలి.

17. స‌మ‌స్య‌ల‌ను నీకై నువ్వు ప‌రిష్కరించుకో. ఇత‌రుల‌పై ఆధార ప‌డ‌కు.

18. మ‌నం ఏదైతే ఆలోచిస్తామో.. అదే ఆచ‌ర‌ణ‌లో చేస్తాం. క‌నుక ఆలోచ‌న‌లు స‌క్రమంగా ఉండాలి. స‌క్ర‌మ‌మైన ప‌నులు చేస్తాం.

19. నిన్ను న‌వ్వు జ‌యించు. ఆ తరువాత ఇత‌రుల‌ను జ‌యించ‌డం సాధ్య‌మ‌వుతుంది.

20. గొడ‌వ‌లు సృష్టించే 1000 ప‌దాల క‌న్నా శాంతిని తెచ్చే ఒకే ఒక్క ప‌దం మాట్లాడ‌డం ఉత్త‌మం.

21. ఇత‌రుల‌ను ప్రేమించ‌లేని వారు వారి క‌ష్టాల‌ను, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేరు.

22. మానసికంగా దృఢంగా ఉంటేనే శారీర‌కంగా ఆరోగ్యం బాగుంటుంది.

23. మ‌నిషి త‌న‌కు వ‌చ్చే రోగాల‌కు తానే బాధ్య‌త వ‌హించాలి.

24. ఒక కొవ్వొత్తితో 1000 కొవ్వుత్తుల‌ను వెలిగించ‌వ‌చ్చు , అలాగే సంతోషాన్ని  ఎంత మందికి పంచినా త‌ర‌గ‌దు.

25. గ‌తం గురించి ఆలోచిస్తూ విచారించ‌కు. భ‌విష్య‌త్తు ఏమ‌వుతుందోన‌ని ఆందోళ‌న చెంద‌కు. వ‌ర్త‌మానంలో జీవించు.

*ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం*

*ఆరోగ్యం కోసం సూర్యని మంత్రం*

*సూర్యమంత్రం:*

*_నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!_*
*_ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!_*

*అర్థం:*

ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా! నీకిదే నా  నమస్కారము. నీవు సర్వరోగములను తొలగించువాడవు, శాంతిని వొసంగువాడవు,
మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము...

సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు కి నమస్కారం చేసే వారిలో ఇతరుల కన్నా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది ...
నమస్కార ముద్ర కూడా ఒక ఆసనం ,అలా నమస్కారం చేస్తూ 12 సూర్య నామాలు చదివే సమయం లేదా ఇక్కడ ఇచ్చిన ఈ శ్లోకమ్ కనీసం 12 సార్లు అయిన జపిస్తూ సూర్యుడు ఎదురుగా నిల్చుని నమస్కారం చేస్తే నమస్కార ప్రియుడు అయిన సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహిస్తారు..
అలాగే ఇతరులతో పోలిస్తే సూర్య నమస్కారం చేసే వారి చుట్టూ రేఖీ అధికంగా ఉంటుంది..
ఈ రెండు వాక్యల చిన్న శ్లోకం పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు ఇలా సూర్య నమస్కారం చేయడం వల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది క్రమశిక్షణ అలవాటు అవుతుంది..

పిల్లలు తల్లితండ్రుల మాట వింటారు..

*శ్రీ సూర్య ద్వాదశ నామాలు*

1.ఓం మిత్రాయనమః
2.ఓం రవయేనమః
3.ఓం సూర్యాయనమః
4.ఓం భానువేనమః
5. ఓం ఖగాయనమః
6. ఓం పూష్ణేనమః
7. ఓం హిరణ్య గర్భాయనమః
8.ఓం మరీచయేనమః
9.ఓం ఆదిత్యా యనమః
10.ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః

ఈ ద్వాదశ నామాలు కూడా స్మరించుకుంటే సూర్యనారాయణుడు ఆశీర్వాదం లభిస్తుంది.

                ||  నమో సూర్య నారాయణ ౹౹

*గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏*

*గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు............!!🙏*

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.

వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...

రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.

అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*_ఆదిత్య హృదయస్తోత్రం_*

*_ఆదిత్య హృదయస్తోత్రం_*

శ్రీమద్వాల్మీకి రామాయణం - యుద్ధ కాండములో శ్రీరామునికి అగస్త్య మహర్షిచే వుపదేశించబడిన *"ఆదిత్య హృదయస్తోత్రం"*

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్
 || 1 ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్|
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||

ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ |
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ || 4 ||

సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ |
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్
 || 6 ||

సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః
|| 7 ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్|
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండ అంశుమాన్
|| 11 ||

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః
 || 12 ||

వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః |
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః
|| 14 ||

నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమోఽస్తు తే || 15 ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
|| 18 ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య- వర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే|
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః|
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః|
ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్
 || 23 ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||24||


*ఫలశ్రుతిః*🙏🏻

ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి
|| 26 ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్
 || 27 ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్-తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్
|| 28 ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్
|| 30 ||

అధ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః|
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి
 || 31 ||

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.

మహా అద్భుతం.

ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు.

వీలయినంత ఎక్కువసార్లు ప్రతినిత్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.

దీనిని రోజుకొకసారి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైన నయం చేయగలదని వ్యాసరాయలు చెప్పినది. మీరు వినండి మరియు మీ మిత్రులకు కూడ పంపండి

అందరికీ షేర్ చేయండి

శ్రీహనుమత్స్తోత్రమ్ వ్యాసతీర్థవిరచితమ్ ॥

నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ ।
పీనవృత్తమహాబాహుం సర్వశత్రునిబర్హణమ్ ॥ ౧॥

నానారత్నసమాయుక్తకుణ్డలాదివిభూషితమ్ ।
సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే ॥ ౨॥

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా ।
తుఙ్గామ్భోధితరఙ్గస్య వాతేన పరిశోభితే ॥ ౩॥

నానాదేశాగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ।
ధూపదీపాదినైవేద్యైః పఞ్చఖాద్యైశ్చ శక్తితః ॥ ౪॥

భజామి శ్రీహనూమన్తం హేమకాన్తిసమప్రభమ్ ।
వ్యాసతీర్థయతీన్ద్రేణ పూజితం ప్రణిధానతః ॥ ౫॥

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః ।
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యన్తరే ఖలు ॥ ౬॥

పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః ।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ॥ ౭॥

సర్వథా మాస్తు సన్దేహో హరిః సాక్షీ జగత్పతిః ।
యః కరోత్యత్ర సన్దేహం స యాతి నిరయం ధ్రువమ్ ॥ ౮॥

ఇతి శ్రీవ్యాసతీర్థవిరచితమ్ హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ।

జై శ్రీరామ.

జై హనుమాన్.

Thursday, March 26, 2020

*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*⚱️⚱️కుంభం⚱️⚱️*_


_*వీరికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–5, అవమానం–6గా ఉంటుంది.*_

ఇక వీరికి ఏల్నాటి శని దోషం అధికంగా ఉంటుంది. అలాగే, వ్యయస్థానంలో అంటే మార్చి 29 నుంచి జూన్‌ 29వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి గురు సంచారం కూడా ప్రతిబంధకంగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో గురుబలం కాస్త ఊరటనిస్తుంది.

అలాగే, సెప్టెంబర్‌ 23 నుంచి అర్థాష్టమ రాహు దోషం కూడా తోడై ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద వీరికి ఏడాది మధ్యకాలం మినహా మిగతా కాలమంతా చికాకులు తప్పవు.

జూలై–నవంబర్‌ మధ్య కాలం వీరికి విశేషంగా కలసివస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. అలాగే, సంతానపరంగా మరింత సౌఖ్యం. కొందరికి సంతానప్రాప్తి కలిగే అవకాశాలు.

శని ప్రభావం వల్ల ఖర్చులతో పాటు వ్యయప్రయాసలు ఎదురై చికాకు పరుస్తాయి.

ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి చేయడంలో మీ శక్తిసామర్థ్యాల పై మీకే నమ్మకం సన్నగిల్లి ఇతరుల సాయం కోరతారు.

అనవరస ఖర్చులు మీదపడి ఇబ్బంది పడతారు.

బంధువులు, స్నేహితులతో తరచూ విభేదాలు నెలకొంటాయి.

కొందరు మీ ప్రగతికి ఆటంకాలు కల్పించడం మనోవ్యథ కలిగిస్తుంది.

ఆలోచనలు స్థిరంగా ఉండక డీలా పడతారు.

ఇంటి నిర్మాణాలు చేపట్టినా నెమ్మదిగా కొనసాగుతాయి.

గురుని అనుకూలత వల్ల ఏడాది ద్వితీయార్థం కార్యజయం. స్వల్ప ఆస్తి లాభ సూచనలు. శుభకార్యాల నిర్వహణ వంటి ఫలితాలు పొందుతారు.

విద్యార్థులకు అంచనాలు తప్పినా ఫలితాలు మాత్రం కొంత సంతృప్తినిస్తాయి.

నిరుద్యోగులకు ద్వితీయార్థం కొంత అనుకూల సమయం.

వ్యాపారస్తులకు లాభాలు దక్కినా పెట్టుబడుల్లో జాప్యం వల్ల చికాకులు. ముఖ్యంగా ఇనుము, సిమెంట్‌ వ్యాపారస్తులకు నిరాశ తప్పదు.

ఉద్యోగులకు బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగల అవకాశం. సమర్థతను నిరూపించుకునేందుకు మరింత శ్రమించాలి.

పారిశ్రామికవేత్తలకు కొన్ని ఒప్పందాలలో ఆటంకాలు. విదేశీ పర్యటనలు తరచూ వాయిదా పడతాయి.

రాజకీయవేత్తలకు ద్వితీయార్థంలో పదవీయోగం.

కళాకారులకు అవకాశాలు కొన్ని దక్కి ఊరట కలిగిస్తుంది. అయితే పోటీదారులతో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. మొదటి పంట సామాన్యం.

క్రీడాకారులు,న్యాయవాదులు, వైద్య రంగాల వారికి కొంత ఉపశమనం లభిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, హనుమాన్‌ పూజలు, ఆదిత్యహృదయం పఠనం మంచిది.*_

_*ఇక, చైత్రం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం.*_

_*అదృష్టసంఖ్య–8.*_

[3/25, 1:18 PM] sairam teach laxman: *🌞శ్రీ శార్వరినామ సంవత్సర ఫలితాలు🌞*_

ఈ ఏడాది వర్ష లగ్నం కర్కాటకం, అధిపతి చంద్రుడు,

జగల్లగ్నం వృశ్చికం అయినది. అధిపతి కుజుడు.

ఈ సంవత్సరానికి  రాజు బుధుడు  కాగా, మంత్రి, ఆర్ఘాధిపతి, సేనాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, పూర్వసస్యాధిపతి గురుడు, అపర  సస్యాధిపతి బుధుడు,  రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు.

ఇక నవనాయకుల్లో ఐదుగురు శుభులు కాగా, నలుగురు పాపులు.

ఈ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి చంద్రుడు  శుభులైనందున అనుకూలత ఎక్కువగా ఉంటుంది.

 రాజకీయ వైషమ్యాలు, నాయకుల మధ్య నిలకడ లోపించి పాలన కొంత అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.

అలాగే, ప్రజా సమస్యలు పెరుగుతాయి.

అధికారంలో ఉన్నవారు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

అలాగే, బ్యాంకింగ్‌ రంగం మరింత పురోగమిస్తుంది.

రక్షణ రంగం ప్రాధాన్యత పెరుగుతుంది.

రైతాంగం కోసం ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి పాటుపడే అవకాశం ఉంది.

స్టాక్‌ మార్కెట్‌ రంగం,  కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కొన్ని సందర్భాల్లో  రికార్డులు సృష్టిస్తుంది.

పర్యాటక రంగం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సినీ, నాటక రంగాలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలదొక్కుకుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో  వర్షాలు సమృద్ధిగానే కురిసి పంటలు విశేషంగా పండుతాయి.

ముఖ్యంగా అపరాల పంటలు(పప్పు ధాన్యాలు) అధికంగా ఉంటాయి.

అలాగే, వీటిని పండించే రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నల్లటి భూములు విశేషంగా పండుతాయి.

అలాగే, గోధుమలు, సెనగలు, పెసలు, ఉలవ పంటలు విస్తారంగా పండుతాయి.

అయితే దేశ మధ్యప్రాంతంలో ప్రజల మధ్య కలహాలు, ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలు, వదంతుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వాలు సమర్థవంతమైన పాలనతో వీటిని అధిగమిస్తాయి.

దేశ రాజకీయాల్లో అశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొంటాయి.

కొందరు వృద్ధ నాయకులు, కళాకారులకు గడ్డు స్థితిగా ఉంటుంది.

వాహన, రోడ్డు ప్రమాదాలు, భూకంపాది భయాలు కొంత కలవరపాటు కలిగించే వీలుంది.

విచిత్రమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెంది ప్రజలను భయపెట్టవచ్చు.

ఇక నిత్యావసరాల ధరలు అదుపులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

బంగారం, వెండి, రాగి తదితర లోహాలు, సిమెంట్‌రలలో పెరుగుదల కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో విశేష అభివృద్ధి కనిపిస్తుంది.

6 జూన్ 2020 తేదీ ఆషాఢశుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం గం.7.21లకు రవి ఆరుద్రా నక్షత్రంలో వ్రవేశిస్తున్నందున సస్యాభివృద్ధి, అగ్నిభయాలు, నాయకుల మధ్య కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.

పశుపాలకుడు బలరాముడు కావడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

అలాగే, సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల విశేష పాడి సమృద్ధి. అయితే, గోవులను మేతకు తీసుకువెళ్లే వాడు యముడు కావడం వల్ల పాడి పంటలకు కొంత నష్టం జరిగే వీలుంటుంది.

సంవత్సరాది నుంచి 2021 జనవరి వరకు వర్షకుంచము బాల్యవయస్సు కలిగిన గోపబాలుని చేతియందు, తదుపరి సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలుని చేతిలో ఉంటుంది. దీనివల్ల పాడిపంటలు విశేషమని చెప్పవచ్చు. అలాగే, ప్రజలు సుభిక్షంగా ఉంటారు.

_*🌞నవనాయక ఫలాలు🌞*_

_*రాజు బుధుడు-*_ కావడం వల్ల అపరాల సాగు విశేషంగా ఉంటుంది. శిల్ప కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు. రాజకీయ ఒడిదుడుకులు. వ్యాపారులకు విశేష లాభాలు.

_*మంత్రి చంద్రుడు-*_ ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

_*ఆర్ఘాధిపతి చంద్రుడు-*_

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. తేనె, రసాలు, ఉప్పు, మణులు, ముత్యాలు,గోధుమలు, పంచదార ధరలు తగ్గి, వెన్న, నెయ్యి, పెరుగు, నూనెలు, బియ్యం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.

_*పూర్వసస్యాధిపతి గురుడు-*_ 

పచ్చని భూములు బాగుగా పండుతాయి. అలాగే, పచ్చని ధాన్యం, బియ్యం, గోధుమలు, ఇత్తడి, పత్తి, తెల్లని ధాన్యాల ధరలు పెరుగుతాయి.

_*సేనాధిపతి చంద్రుడు-*_

ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, బియ్యం, గోధుమల ధరలు హెచ్చుగా ఉంటాయి. మంచి వర్షాలు కురుస్తాయి. పాడి ఉత్పత్తులు పెరుగుతాయి.

_*రసాధిపతి శని-*_ నువ్వులు, మినుములు, ఉలవల పంటలు బాగా పండుతాయి. అలాగే, నల్లటి భూములు విశేషంగా పండుతాయి. రస సంబంధిత వస్తువుల ధరలు తగ్గుతాయి.


_*నీరసాధిపతి గురుడు-*_ 

నవరత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, సుగంధ వస్తువుల ధరలలో పెరుగుదల ఉన్నా అదుపులో ఉంటాయి.

_*ధాన్యాధిపతి బుధుడు-*_  అపరసస్యాధిపతి బుధుడు కావడం వల్ల సస్య(పంటలు) వృద్ధి. మధ్యమ వర్షసూచన. జనుల్లో భయాందోళనలు కలుగుతాయి. తుపాను గాలులు బీభత్సం సృష్టించే వీలుంది.

_*మేఘాధిపతి చంద్రుడు-*_

వివిధ ప్రాంతాల్లో సరిపడు వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*👨‍❤️‍👨మిథునం👨‍❤️‍👨*_


_*వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.*_

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తదుపరి నవంబర్‌ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్‌ 29 నుంచి వవంబర్‌ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.

మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.

ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.

తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.

ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.

మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.

తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.

సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.

అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.

అయితే జూన్‌– నవంబర్‌ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.

అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.

కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.

టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.

క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్యహృదయం పఠించాలి.*_

_*చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_


_*🐂వృషభం🐂*_

_*వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది.*_

ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్‌ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్‌ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.

ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది.

చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.

తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.

శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.

నిరుద్యోగులకు నవంబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది,

విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.

కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.

వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.

_*గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.*_

_*జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాల *🌞శ్రీ శార్వరినామ సంవత్సర ఫలితాలు🌞*_

ఈ ఏడాది వర్ష లగ్నం కర్కాటకం, అధిపతి చంద్రుడు,

జగల్లగ్నం వృశ్చికం అయినది. అధిపతి కుజుడు.

ఈ సంవత్సరానికి  రాజు బుధుడు  కా[3/25, 1:18 PM] sairam teach laxman: *🌞శ్రీ శార్వరినామ సంవత్సర ఫలితాలు🌞*_

ఈ ఏడాది వర్ష లగ్నం కర్కాటకం, అధిపతి చంద్రుడు,

జగల్లగ్నం వృశ్చికం అయినది. అధిపతి కుజుడు.

ఈ సంవత్సరానికి  రాజు బుధుడు  కాగా, మంత్రి, ఆర్ఘాధిపతి, సేనాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, పూర్వసస్యాధిపతి గురుడు, అపర  సస్యాధిపతి బుధుడు,  రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు.

ఇక నవనాయకుల్లో ఐదుగురు శుభులు కాగా, నలుగురు పాపులు.

ఈ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి చంద్రుడు  శుభులైనందున అనుకూలత ఎక్కువగా ఉంటుంది.

 రాజకీయ వైషమ్యాలు, నాయకుల మధ్య నిలకడ లోపించి పాలన కొంత అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.

అలాగే, ప్రజా సమస్యలు పెరుగుతాయి.

అధికారంలో ఉన్నవారు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

అలాగే, బ్యాంకింగ్‌ రంగం మరింత పురోగమిస్తుంది.

రక్షణ రంగం ప్రాధాన్యత పెరుగుతుంది.

రైతాంగం కోసం ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి పాటుపడే అవకాశం ఉంది.

స్టాక్‌ మార్కెట్‌ రంగం,  కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కొన్ని సందర్భాల్లో  రికార్డులు సృష్టిస్తుంది.

పర్యాటక రంగం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సినీ, నాటక రంగాలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలదొక్కుకుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో  వర్షాలు సమృద్ధిగానే కురిసి పంటలు విశేషంగా పండుతాయి.

ముఖ్యంగా అపరాల పంటలు(పప్పు ధాన్యాలు) అధికంగా ఉంటాయి.

అలాగే, వీటిని పండించే రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నల్లటి భూములు విశేషంగా పండుతాయి.

అలాగే, గోధుమలు, సెనగలు, పెసలు, ఉలవ పంటలు విస్తారంగా పండుతాయి.

అయితే దేశ మధ్యప్రాంతంలో ప్రజల మధ్య కలహాలు, ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలు, వదంతుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వాలు సమర్థవంతమైన పాలనతో వీటిని అధిగమిస్తాయి.

దేశ రాజకీయాల్లో అశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొంటాయి.

కొందరు వృద్ధ నాయకులు, కళాకారులకు గడ్డు స్థితిగా ఉంటుంది.

వాహన, రోడ్డు ప్రమాదాలు, భూకంపాది భయాలు కొంత కలవరపాటు కలిగించే వీలుంది.

విచిత్రమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెంది ప్రజలను భయపెట్టవచ్చు.

ఇక నిత్యావసరాల ధరలు అదుపులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

బంగారం, వెండి, రాగి తదితర లోహాలు, సిమెంట్‌రలలో పెరుగుదల కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో విశేష అభివృద్ధి కనిపిస్తుంది.

6 జూన్ 2020 తేదీ ఆషాఢశుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం గం.7.21లకు రవి ఆరుద్రా నక్షత్రంలో వ్రవేశిస్తున్నందున సస్యాభివృద్ధి, అగ్నిభయాలు, నాయకుల మధ్య కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.

పశుపాలకుడు బలరాముడు కావడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

అలాగే, సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల విశేష పాడి సమృద్ధి. అయితే, గోవులను మేతకు తీసుకువెళ్లే వాడు యముడు కావడం వల్ల పాడి పంటలకు కొంత నష్టం జరిగే వీలుంటుంది.

సంవత్సరాది నుంచి 2021 జనవరి వరకు వర్షకుంచము బాల్యవయస్సు కలిగిన గోపబాలుని చేతియందు, తదుపరి సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలుని చేతిలో ఉంటుంది. దీనివల్ల పాడిపంటలు విశేషమని చెప్పవచ్చు. అలాగే, ప్రజలు సుభిక్షంగా ఉంటారు.

_*🌞నవనాయక ఫలాలు🌞*_

_*రాజు బుధుడు-*_ కావడం వల్ల అపరాల సాగు విశేషంగా ఉంటుంది. శిల్ప కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు. రాజకీయ ఒడిదుడుకులు. వ్యాపారులకు విశేష లాభాలు.

_*మంత్రి చంద్రుడు-*_ ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

_*ఆర్ఘాధిపతి చంద్రుడు-*_

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. తేనె, రసాలు, ఉప్పు, మణులు, ముత్యాలు,గోధుమలు, పంచదార ధరలు తగ్గి, వెన్న, నెయ్యి, పెరుగు, నూనెలు, బియ్యం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.

_*పూర్వసస్యాధిపతి గురుడు-*_ 

పచ్చని భూములు బాగుగా పండుతాయి. అలాగే, పచ్చని ధాన్యం, బియ్యం, గోధుమలు, ఇత్తడి, పత్తి, తెల్లని ధాన్యాల ధరలు పెరుగుతాయి.

_*సేనాధిపతి చంద్రుడు-*_

ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, బియ్యం, గోధుమల ధరలు హెచ్చుగా ఉంటాయి. మంచి వర్షాలు కురుస్తాయి. పాడి ఉత్పత్తులు పెరుగుతాయి.

_*రసాధిపతి శని-*_ నువ్వులు, మినుములు, ఉలవల పంటలు బాగా పండుతాయి. అలాగే, నల్లటి భూములు విశేషంగా పండుతాయి. రస సంబంధిత వస్తువుల ధరలు తగ్గుతాయి.


_*నీరసాధిపతి గురుడు-*_ 

నవరత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, సుగంధ వస్తువుల ధరలలో పెరుగుదల ఉన్నా అదుపులో ఉంటాయి.

_*ధాన్యాధిపతి బుధుడు-*_  అపరసస్యాధిపతి బుధుడు కావడం వల్ల సస్య(పంటలు) వృద్ధి. మధ్యమ వర్షసూచన. జనుల్లో భయాందోళనలు కలుగుతాయి. తుపాను గాలులు బీభత్సం సృష్టించే వీలుంది.

_*మేఘాధిపతి చంద్రుడు-*_

వివిధ ప్రాంతాల్లో సరిపడు వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*👨‍❤️‍👨మిథునం👨‍❤️‍👨*_


_*వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.*_

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తదుపరి నవంబర్‌ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్‌ 29 నుంచి వవంబర్‌ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.

మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.

ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.

తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.

ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.

మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.

తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.

సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.

అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.

అయితే జూన్‌– నవంబర్‌ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.

అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.

కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.

టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.

క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్యహృదయం పఠించాలి.*_

_*చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_


_*🐂వృషభం🐂*_

_*వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది.*_

ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్‌ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్‌ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.

ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది.

చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.

తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.

శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.

నిరుద్యోగులకు నవంబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది,

విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.

కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.

వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.

_*గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.*_

_*జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం.*_

_*అదృష్టసంఖ్య–6.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*🦀కర్కాటకం🦀*_


_*ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్‌ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్‌ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.

మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.

ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.

మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.

రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.

కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

_*వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.*_

_*ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–2.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🤰కన్య🤰*_

_*ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు.

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.

సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.

రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి.

వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు.

క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.

గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.

_*ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.*_

_*ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*⚖️తుల⚖️*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

_*వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.*_


_*చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య –6*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦁సింహం🦁*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్‌ 29 నుంచి నవంబర్‌వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.

మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.

ఆస్తులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.

కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.

ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.

నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.

ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.

కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.

క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.

గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.

_*వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.*_

_*చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.*_

_*అదృష్ట సంఖ్య....1.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🐊🐊మకరం🐊🐊*_


_*ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.*_

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.*_

_*ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–8.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🏹🏹ధనుస్సు🏹🏹*_


_*ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.*_


ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్‌ 30 నుంచి నవంబర్‌ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు.

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి.

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్‌.

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

_*వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.*_

_*ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.*_

_*అదృష్ట సంఖ్య–3.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦂🦂వృశ్చికం🦂🦂*_


_*వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.*_

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

_*వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.*_

_*చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

 _*అదృష్ట సంఖ్య–9.*_
[3/25, 1:18 PM] sairam teach laxman: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🐟🐟మీనం🐟🐟*_


_*ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.*_

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

_*వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.*_

_*ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–3.*_

_*శుభమస్తు*_గా, మంత్రి, ఆర్ఘాధిపతి, సేనాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, పూర్వసస్యాధిపతి గురుడు, అపర  సస్యాధిపతి బుధుడు,  రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు.

ఇక నవనాయకుల్లో ఐదుగురు శుభులు కాగా, నలుగురు పాపులు.

ఈ సంవత్సరానికి రాజు బుధుడు, మంత్రి చంద్రుడు  శుభులైనందున అనుకూలత ఎక్కువగా ఉంటుంది.

 రాజకీయ వైషమ్యాలు, నాయకుల మధ్య నిలకడ లోపించి పాలన కొంత అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.

అలాగే, ప్రజా సమస్యలు పెరుగుతాయి.

అధికారంలో ఉన్నవారు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.

అలాగే, బ్యాంకింగ్‌ రంగం మరింత పురోగమిస్తుంది.

రక్షణ రంగం ప్రాధాన్యత పెరుగుతుంది.

రైతాంగం కోసం ప్రభుత్వాలు కొత్త పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి పాటుపడే అవకాశం ఉంది.

స్టాక్‌ మార్కెట్‌ రంగం,  కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కొన్ని సందర్భాల్లో  రికార్డులు సృష్టిస్తుంది.

పర్యాటక రంగం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

సినీ, నాటక రంగాలు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిలదొక్కుకుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో  వర్షాలు సమృద్ధిగానే కురిసి పంటలు విశేషంగా పండుతాయి.

ముఖ్యంగా అపరాల పంటలు(పప్పు ధాన్యాలు) అధికంగా ఉంటాయి.

అలాగే, వీటిని పండించే రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

నల్లటి భూములు విశేషంగా పండుతాయి.

అలాగే, గోధుమలు, సెనగలు, పెసలు, ఉలవ పంటలు విస్తారంగా పండుతాయి.

అయితే దేశ మధ్యప్రాంతంలో ప్రజల మధ్య కలహాలు, ఇరుగు పొరుగు దేశాలతో వివాదాలు, వదంతుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వాలు సమర్థవంతమైన పాలనతో వీటిని అధిగమిస్తాయి.

దేశ రాజకీయాల్లో అశ్చర్యకరమైన పరిస్థితులు నెలకొంటాయి.

కొందరు వృద్ధ నాయకులు, కళాకారులకు గడ్డు స్థితిగా ఉంటుంది.

వాహన, రోడ్డు ప్రమాదాలు, భూకంపాది భయాలు కొంత కలవరపాటు కలిగించే వీలుంది.

విచిత్రమైన వ్యాధులు కూడా వ్యాప్తి చెంది ప్రజలను భయపెట్టవచ్చు.

ఇక నిత్యావసరాల ధరలు అదుపులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాయి.

బంగారం, వెండి, రాగి తదితర లోహాలు, సిమెంట్‌రలలో పెరుగుదల కనిపిస్తుంది. సాఫ్ట్‌వేర్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో విశేష అభివృద్ధి కనిపిస్తుంది.

6 జూన్ 2020 తేదీ ఆషాఢశుద్ధ పాడ్యమి సోమవారం ఉదయం గం.7.21లకు రవి ఆరుద్రా నక్షత్రంలో వ్రవేశిస్తున్నందున సస్యాభివృద్ధి, అగ్నిభయాలు, నాయకుల మధ్య కలహాలు వంటి ఫలితాలు ఉంటాయి.

పశుపాలకుడు బలరాముడు కావడం వల్ల పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.

అలాగే, సంరక్షకుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల విశేష పాడి సమృద్ధి. అయితే, గోవులను మేతకు తీసుకువెళ్లే వాడు యముడు కావడం వల్ల పాడి పంటలకు కొంత నష్టం జరిగే వీలుంటుంది.

సంవత్సరాది నుంచి 2021 జనవరి వరకు వర్షకుంచము బాల్యవయస్సు కలిగిన గోపబాలుని చేతియందు, తదుపరి సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలుని చేతిలో ఉంటుంది. దీనివల్ల పాడిపంటలు విశేషమని చెప్పవచ్చు. అలాగే, ప్రజలు సుభిక్షంగా ఉంటారు.

_*🌞నవనాయక ఫలాలు🌞*_

_*రాజు బుధుడు-*_ కావడం వల్ల అపరాల సాగు విశేషంగా ఉంటుంది. శిల్ప కళాకారులు, రచయితలకు మంచి గుర్తింపు. రాజకీయ ఒడిదుడుకులు. వ్యాపారులకు విశేష లాభాలు.

_*మంత్రి చంద్రుడు-*_ ప్రజలు సుభిక్షంగా జీవిస్తారు. తెల్లటి వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలు విస్తృతమవుతాయి.

_*ఆర్ఘాధిపతి చంద్రుడు-*_

వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. తేనె, రసాలు, ఉప్పు, మణులు, ముత్యాలు,గోధుమలు, పంచదార ధరలు తగ్గి, వెన్న, నెయ్యి, పెరుగు, నూనెలు, బియ్యం బంగారం, వెండి ధరలు పెరుగుతాయి.

_*పూర్వసస్యాధిపతి గురుడు-*_ 

పచ్చని భూములు బాగుగా పండుతాయి. అలాగే, పచ్చని ధాన్యం, బియ్యం, గోధుమలు, ఇత్తడి, పత్తి, తెల్లని ధాన్యాల ధరలు పెరుగుతాయి.

_*సేనాధిపతి చంద్రుడు-*_

ఆహార ధాన్యాలు, వెండి, బంగారం, బియ్యం, గోధుమల ధరలు హెచ్చుగా ఉంటాయి. మంచి వర్షాలు కురుస్తాయి. పాడి ఉత్పత్తులు పెరుగుతాయి.

_*రసాధిపతి శని-*_ నువ్వులు, మినుములు, ఉలవల పంటలు బాగా పండుతాయి. అలాగే, నల్లటి భూములు విశేషంగా పండుతాయి. రస సంబంధిత వస్తువుల ధరలు తగ్గుతాయి.


_*నీరసాధిపతి గురుడు-*_ 

నవరత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, సుగంధ వస్తువుల ధరలలో పెరుగుదల ఉన్నా అదుపులో ఉంటాయి.

_*ధాన్యాధిపతి బుధుడు-*_  అపరసస్యాధిపతి బుధుడు కావడం వల్ల సస్య(పంటలు) వృద్ధి. మధ్యమ వర్షసూచన. జనుల్లో భయాందోళనలు కలుగుతాయి. తుపాను గాలులు బీభత్సం సృష్టించే వీలుంది.

_*మేఘాధిపతి చంద్రుడు-*_

వివిధ ప్రాంతాల్లో సరిపడు వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. ధాన్యాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. పాల ఉత్పత్తులు అధికంగా ఉంటాయి.
: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*👨‍❤️‍👨మిథునం👨‍❤️‍👨*_


_*వీరికి  ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–2, అవమానం–4గా ఉంటుంది.*_

ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే, ఈ ఏడాది మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తదుపరి నవంబర్‌ 20 నుంచి అష్టమ గురుడు దోషకారి. జూన్‌ 29 నుంచి వవంబర్‌ 20 మధ్య కాలంలో గురుడు సప్తమ స్థానంలో సంచారం అనుకూలం. ఇక రాహువు ఏడాదంతా దోషకారి.

మొత్తం మీద వీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటిస్తూ మసలుకోవడం మంచిది.

ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలి.

తరచూ దూర ప్రయాణాల వల్ల అలసట, ధన వ్యయం.

ఆర్థికంగా ఎంత సంపాదించినా వ్యయం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందులు, రుణ బాధలు తప్పక పోవచ్చు.

మీ పట్ల కుటుంబ సభ్యులు సైతం వ్యతిరేక భావాలను చూపుతారు.

తరచూ బంధువిరోధాలు ఏర్పడి వారికి కొంత దూరంగా కావలసిన పరిస్థితి.

సామాజిక సేవా కార్యక్రమాలను చేపడతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ మార్పులు చేసుకుంటారు.

అలాగే, నిర్ణయాలను సైతం మార్చుకుంటారు.

అయితే జూన్‌– నవంబర్‌ మధ్య కాలం కొంతలో కొంత అనుకూలమని చెప్పాలి. ఈ కాలంలో ఆకస్మిక ధన లబ్ధి. వివాహాది కార్యక్రమాల నిర్వహణ వంటివి చేస్తారు.

అలాగే, నిరుద్యోగులకు ఈ కాలంలో శుభ ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులు కొంత శ్రమిస్తే మరింత అనుకూల ఫలితాలు సాధిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడులలో ఆచితూచి వ్యవహరించాలి. విస్తరణ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తారు.

ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. అలాగే, అదనపు బాధ్యతలు మీదపడతాయి.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సత్తా చాటుకునేందుకు యత్నించినా ఫలితం కనిపించదు.

కళాకారులకు అవకాశాలు చేజారడం నిరాశ పరుస్తుంది.

టెక్నికల్, శాస్త్రసామాజిక రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.

క్రీడాకారులు మధ్యలో విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండో పంట కొంత అనుకూలిస్తుంది.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఆదిత్యహృదయం పఠించాలి.*_

_*చైత్రం, శ్రావణం, కార్తీకం, పుష్య మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_


_*🐂వృషభం🐂*_

_*వీరికి ఈ ఏడాది ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం –1గా ఉంటుంది.*_

ఇక వీరికి కుటుంబ స్థానంలో సెప్టెంబర్‌ 23 వరకు, తదుపరి జన్మ స్థానంలో రాహు సంచారం, అలాగే, మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు గురుడు భాగ్య స్థానంలో అతిచారం సంచార కాలం శుభదాయకంగ ఉంటుంది. తదుపరి నవంబర్‌ 20 వరకు అష్టమ స్థాన సంచారం అనుకూలం కాదు. అనంతరం తిరిగి భాగ్య స్థానంలో సంచారం విశేష యోగకాలం.

ఇక శని కొంత వరకూ యోగాన్నిస్తాడు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటారు. రావలసిన పైకం చేతికందుతుంది.

చేపట్టిన కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు.

తరచూ తీర్థ యాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.

శత్రువుల కదలికలను గమనిస్తూ ఉండడం మంచిది.

నిరుద్యోగులకు నవంబర్‌ నుంచి శుభదాయకంగా ఉంటుంది,

విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి.

వ్యాపారస్తులకు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.

ఉద్యోగస్తులకు నూతనోత్సాహం, పై స్థాయి వారి నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి ద్వితీయార్థంలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తూ, ముందుకు సాగుతారు.

కళాకారులు క్రమేపీ అనుకూల ఫలితాలు సాధిస్తారు. అవకాశాలు కొన్ని తప్పిపోయినా అధైర్యపడకుండా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

క్రీడాకారులకు అనుకూల సమయమని చెప్పాలి.

వీరు ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ వహించాలి.

_*గురుడు, రాహువులకు పరిహారాలు చేయించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాలు పఠించడం మంచిది.*_

_*జ్యేష్ఠం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అత్యంత అనుకూలిస్తాయి. మిగతావి సామాన్యం.*_

_*అదృష్టసంఖ్య–6.*_
: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*🦀కర్కాటకం🦀*_


_*ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్‌ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్‌ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.

మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.

ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.

మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.

రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.

కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

_*వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.*_

_*ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–2.*_
 *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🤰కన్య🤰*_

_*ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు.

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.

సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.

రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి.

వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు.

క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.

గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.

_*ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.*_

_*ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*⚖️తుల⚖️*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

_*వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.*_


_*చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య –6*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦁సింహం🦁*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్‌ 29 నుంచి నవంబర్‌వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.

మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.

ఆస్తులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.

కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.

ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.

నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.

ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.

కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.

క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.

గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.

_*వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.*_

_*చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.*_

_*అదృష్ట సంఖ్య....1.*_
: *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🐊🐊మకరం🐊🐊*_


_*ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.*_

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.*_

_*ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–8.*_
 *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🏹🏹ధనుస్సు🏹🏹*_


_*ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.*_


ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్‌ 30 నుంచి నవంబర్‌ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు.

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి.

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్‌.

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

_*వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.*_

_*ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.*_

_*అదృష్ట సంఖ్య–3.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦂🦂వృశ్చికం🦂🦂*_


_*వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.*_

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

_*వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.*_

_*చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

 _*అదృష్ట సంఖ్య–9.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🐟🐟మీనం🐟🐟*_


_*ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.*_

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

_*వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.*_

_*ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–3.*_

_*శుభమస్తు*_🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*_

_*🦀కర్కాటకం🦀*_


_*ఈ రాశి వారికి ఆదాయం –11, వ్యయం–8, రాజపూజ్యం–5, అవమానం–4గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు శుభుడు, తదుపరి నవంబర్‌ 20 వరకు పాపి, తదుపరి శుభదాయకుడు. ఇక శని సప్తమ స్థానంలో సంచారం అనుకూలం కాదు. సెప్టెబంబర్‌ 23 నుంచి రాహువు లాభ స్థానంలో శుభుడు.

మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

ఆర్థికంగా ఒడిదుడుకులు, వ్యయప్రయాసలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలను అతి కష్టం మీద పూర్తి చేస్తారు.

ఆలోచనలు అంతగా కలసిరావు.

కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు.

ఆస్తుల విషయంలో అయినవారితో విభేదాలు నెలకొంటాయి.

ఇంటి నిర్మాణాలలో జాప్యం ఏర్పడుతుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ముఖ్యంగా హోమాలు, యజ్ఞాల వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రయాణాలు కొన్ని సందర్భాల్లో వాయిదా వేసుకుంటారు.

మిత్రులు, బంధువుల నుంచి తరతూ ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు.

అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ముందుకు సాగడం వల్ల కొంత అనుకూలత పొందుతారు.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో ఉద్యోగ లాభం.

విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించేందుకు చేసే కృషి ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములు ముందుకు రాకపోవడంతో డీలా పడతారు. విస్తరణలోనూ ఆటంకాలు.

ఉద్యోగస్తులకు అదనపు పనిభారం మీదపడుతుంది. అయితే నవంబర్‌నుంచి శుభదాయకంగా ఉంటుంది.  కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమైన సమయమని చెప్పాలి.

రాజకీయవేత్తలకు ప్రజాదరణకు లోటులేకున్నా కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటారు.

కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకుంటాయి.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.

_*వీరు, శని, రాహువు, గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది.*_

_*ఆషాఢం, భాద్రపదం, మార్గశిరం, మాఘ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–2.*_
 *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🤰కన్య🤰*_

_*ఈ రాశి వారికి ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు అర్ధాష్టమ స్థానంలో సంచారం అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20వరకు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా శుభకారకుడైనందున అధిగమిస్తారు. అలాగే, శని సంవత్సరమంతా శుభుడే. అలాగే, రాహు సంచారం కూడా అనుకూలమని చెప్పాలి. మొత్తం మీద వీరికి అనుకూల సమయంగా భావించాలి.

ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తీరి గట్టెక్కుతారు. అలాగే, జ్ఞాతుల నుంచి ఊహించని రీతిలో ధన లాభాలు ఉండవచ్చు.

ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు.

తరచూ దైవకార్యాలు చేపడతారు.

అలాగే, అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు.

భూములు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.

ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది.

సంతానపరంగా మరింత సౌఖ్యం, వారి విద్య, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి.

విద్యార్థులు ఊహించని ఫలితాలు సాధిస్తారు. అలాగే, మంచి ర్యాంకులు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులకు ద్వితీయార్థం నుంచి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఇనుము, కలప, బంగారం వంటి వ్యాపారాలు చేసే వారికి మరింత లాభదాయకంగా ఉంటుంది.

ఉద్యోగస్తులకు ప్రథమార్ధంలో ఆకస్మిక బదిలీలు అవకాశాలు. ద్వితీయార్థంలో పదోన్నతులు దక్కే అవకాశం.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు విజయాలు తథ్యం. ముఖ్యంగా కార్యజయం.

రాజకీయవేత్తలకు విశేష ప్రజాదరణ, పదవీయోగాలు కలుగుతాయి.

వ్యవసాయదారులు మొదటి పంట కంటే రెండవ పంటలో అధికంగా లాభాలు గడిస్తారు.

క్రీడాకారులు, వైద్యులు, న్యాయవాద వృత్తుల వారికి గతం కంటే మరింత మెరుగైన కాలమని చెప్పాలి.

గురుడు అర్థాష్టమ స్థానంలో సంచరించే కాలంలో అంటే జూన్‌ 29 నుంచి నవంబర్‌ 20 మధ్య కాలంలో మాతృవర్గం వారితో ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే, మనోదైర్యం తగ్గి నిరుత్సాహం చెందుతారు. అయితే గురుడు శుభ గ్రహమైనందున ధనుస్సులో స్వక్షేత్ర స్థానంలో సంచరిస్తున్నందున ఎప్పటికప్పుడు అధిగమించి ఉపశమనం లబిస్తుంటుంది.

_*ఇక వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, శ్రీ కృష్ణాష్టోత్తరం, అన్నపూర్ణాష్టక పఠనం మంచిది.*_

_*ఇక ఆషాఢం, ఆశ్వయుజం, మార్గశిరం, పుష్యం, పాల్గుణ మాసాలు అత్యంత అనుకూలం. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–5.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*⚖️తుల⚖️*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి ఏ కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

_*వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.*_


_*చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య –6*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦁సింహం🦁*_


_*ఈ రాశి వారికి ఆదాయం–14, వ్యయం–2, రాజపూజ్యం–1, అవమానం–7గా ఉంటుంది.*_

వీరికి గురుడు మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు, తిరిగి నవంబర్‌ 20 నుంచి షష్ఠమ స్థానంలో సంచరించిన కాలంలో సామాన్య స్థితి. ఆరోగ్యపరంగానూ, వ్యవహారంపరంగానూ కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు.

జూన్‌ 29 నుంచి నవంబర్‌వరకు గురుని పంచమ స్థానంలో సంచారం శుభదాయకం.  ఇక శని, రాహువుల సంచారం కూడా అనుకూలమే.

మొత్తం మీద వీరికి శుభదాయకమైన కాలమనే చెప్పాలి.

వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు.

బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

కోర్టుల్లో కొన్నేళ్లుగా నలుగుతున్న కేసులు పరిష్కారమయ్యే అవకాశం.

ఆస్తులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి ఉంటుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. అలాగే, ఊహించని విధంగా ధన లాభాలు కలుగుతాయి.

ఇంటి నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తారు.

కాంట్రాక్టర్లకు మరింత అనుకూలమైన సమయం.

ఇంట్లో శుభకార్యాల నిర్వహణ.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకోవడంలో కృతకృత్యులవుతారు.

నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

వ్యాపారస్తులకు లాభాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అలాగే, భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకునేందుకు అనుకూల సమయం. ముఖ్యంగా లోహాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలం.

ఉద్యోగులకు చిరకాల సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. నిలిచిపోయిన పదోన్నతులు దక్కుతాయి. అలాగే, పై స్థాయి వారి సహాయం సంపూర్ణంగా అందుతుంది.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే.  వీరికి మరింత గుర్తింపు లభిస్తుంది.

కళాకారులు అనుకున్న అవకాశాలు జాప్యం లేకుండా పొందుతారు. కొందరికి అవార్డులు దక్కవచ్చు.

క్రీడాకారులు, న్యాయవాదులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభదాయకమే. ఉత్పత్తులు పెరిగి తగినంత లాభాలు అందుకుంటారు.

రాజకీయవేత్తలు కొత్త పదవులు చేపడతారు.

గురుడు షష్ఠమ స్థానంలో సంచారం సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. అలాగే, ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం.

_*వీరు గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, ఈశ్వరాభిషేకాలు ఉపయుక్తంగా ఉంటాయి.*_

_*చైత్రం, వైశాఖం, శ్రావణం, ఆశ్వయుజం, పుష్య మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి సామాన్యం.*_

_*అదృష్ట సంఖ్య....1.*_
 *🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🐊🐊మకరం🐊🐊*_


_*ఈ రాశి వారికి ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–6గా ఉంటుంది.*_

వీరికి ఏల్నాటి శని ప్రభావంతో పాటు గురు బలం లోపించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ గ్రహాల మూర్తిమంతం ప్రభావం వల్ల దోషాలు కొంత తొలగుతూ ముందుకు సాగుతుంటారు. అలాగే, రాహు, కేతువుల సంచారం సెప్టెంబర్‌ 23 నుంచి అనుకూలం.

మొత్తం మీద వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి.

ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అవసరమైన శక్తిసామర్థ్యాలు సమకూరతాయి.

స్థిరాస్తి వివాదాలు నెలకొన్నప్పటికీ సర్దుబాటు వైఖరి కారణంగా తొలగే సూచనలు.

ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి.

వివాహ యత్నాలు సానుకూలమై ద్వితీయార్థంలో శుభకార్యాలు జరుగుతాయి.

శత్రువుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా ఎదుర్కొనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది.

అయితే,జన్మరాశిలో శని సంచారం వల్ల అనారోగ్యం, ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే వీలుంటుంది.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.

నిరుద్యోగులకు ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వ్యాపారస్తులకు లాభాలు కాస్త ఊపిరి పీల్చుకోనిస్తాయి. అయితే భాగస్వాములతో తరచూ వివాదాలు నెలకొనే అవకాశం.

ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో ఆకస్మిక మార్పులు. అదనపు బాధ్యతలు మీదపడి సతమతమవుతారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా అప్పుడప్పుడు ఊరట లభిస్తుంది.

కళాకారులకు ఆశించిన అవకాశాలు దూరం కాగలవు.

రాజకీయవేత్తలకు పదవులలో మార్పులు, చేర్పులు ఉండవచ్చు. ప్రజాదరణకు లోటు ఉండదు.

వ్యవసాయదారులకు మొదటి పంట కొంత అనుకూలిస్తుంది.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యుల సేవలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు.

_*వీరు శని, గురు, రాహువులకు పరిహారాలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే, శివాభిషేకాలు, విఘ్నేశ్వర స్తోత్రాల పఠనం మంచిది.*_

_*ఇక,చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–8.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🏹🏹ధనుస్సు🏹🏹*_


_*ఈ రాశి వారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–6, అవమానం–3గా ఉంటుంది.*_


ఇక వీరికి మార్చి 29 నుంచి జూన్‌ 29 వరకు ద్వితీయంలో గురుడు శుభుడు. అనంతరం జూన్‌ 30 నుంచి నవంబర్‌ 20 వరకు జన్మరాశి సంచారం. తదుపరి తిరిగి ద్వితీయంలో సంచారం. ద్వితీయ రాశి సంచారంలో గురుడు శుభ ఫలితాలు ఇస్తాడు. జన్మరాశిలో సంచార సమయంలో మానసిక ఆందోళన, తరచూ శారీరక రుగ్మతలు వంటి బాధలు కలిగించవచ్చు.

ఇక, శని సంవత్సరమంతా ద్వితీయ స్థానంలో సంచారం, ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నందున కాస్త ఉపశమనం లభిస్తుంది. రాహు, కేతువులు సెప్టెంబర్‌ 23 వరకు సప్తమ, జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచారం. వీరి స్థితి కూడా అంతగా అనుకూలం కాదు.

మొత్తం మీద వీరికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. గురుడు ఒక్కడే వీరికి అనుకూలమని చెప్పాలి.

ఆర్థికంగా ప్రధమార్థంలోనూ, చివరిలోనూ విశేషంగా కలసివస్తుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. అలాగే, జ్ఞాతుల నుంచి కొంత సొమ్ము అందుతుంది.

ఏ కార్యక్రమం చేపట్టినా కొంత శ్రమానంతరం పూర్తి కాగల సూచనలు.

బంధువులు, మిత్రులతో విభేదాలు నెలకొన్నా సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

స్థిరాస్తుల విషయంలో నెలకొన్న ఇబ్బందులు ద్వితీయార్థంలో తొలగే సూచనలు.

వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు కొంతమేర కలసివస్తాయి.

జీవిత భాగస్వామితో కొంత విభేదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టర్లకు ప్రథమార్థం విశేష లాభదాయకంగా ఉంటుంది.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు కొంత శ్రమానంతరం దక్కించుకునే చాన్స్‌.

నిరుద్యోగులకు ప్రథమార్థంలో శుభవార్తలు అందుతాయి.

వ్యాపారస్తులకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూర్చుకుంటారు.

ఉద్యోగస్తులకు అనుకున్న పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు కొంత అనుకూల సమయమని చెప్పవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థం చివరిలో మరింత రాణిస్తుంది.

న్యాయవాదులు, క్రీడాకారులు, వైద్యులకు శుభదాయకంగా గడుస్తుంది. అయితే మధ్యలో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి.

రాజకీయవేత్తలకు కొన్ని అవాంతరాలు ఎదురైనా నెట్టుకొస్తారు.

వ్యవసాయదారులకు రెండు పంటలు అనుకూలిస్తాయి.

_*వీరు శనీశ్వరునికి, రాహు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, గాయత్రీ ధ్యానం ఉపకరిస్తుంది.*_

_*ఇక వైశాఖం, ఆషాఢం, మార్గశిరం, పుష్య మాసాల్లో విశేష లాభదాయకంగా ఉంటుంది. మిగతావి సామాన్యంగా కొనసాగుతాయి.*_

_*అదృష్ట సంఖ్య–3.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*


_*🦂🦂వృశ్చికం🦂🦂*_


_*వీరికి ఆదాయం –5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.*_

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

ఏ కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

_*వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.*_

_*చైత్రం, వైశాఖం, ఆషాఢం,  శ్రావణం,  ఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.*_

 _*అదృష్ట సంఖ్య–9.*_
*🌎శ్రీ శార్వరినామ సంవత్సర రాశి ఫలాలు🌎*

_*🐟🐟మీనం🐟🐟*_


_*ఈ రాశివారికి ఆదాయం–8, వ్యయం–11, రాజపూజ్యం–1, అవమానం–2గా ఉంటుంది.*_

ఇక, వీరికి శని, గురులు శుభులు. వీరి సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఇక సెప్టెంబర్‌ 23 వరకు అర్థాష్టమ రాహువుదోషం కొంత చికాకు పరుస్తుంది.

మొత్తం మీద వీరికి అన్ని విధాలా అనుకూల కాలమని చెప్పాలి.

బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

ఏ కార్యక్రమమైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.

కాంట్రాక్టర్లకు విశేషమైన కాలమని చెప్పాలి.

ఇంట్లో శుభకార్యాలతో హడావిడి నెలకొంటుంది.

మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు సాధించడంలో విజయం పొందుతారు.

వ్యాపారస్తులకు లాభాలకు లోటు ఉండదు. ముఖ్యంగా బంగారం, ఇనుము, ఇతర లోహాల వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు కలిగే అవకాశం. వీరి సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. అయితే అర్థాష్ఠమ రాహుదోషం వల్ల ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల యత్నాలు సఫలం కాగలవు.

రాజకీయవేత్తలకు ఊహించని పదవీయోగం.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

కళాకారులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.

క్రీడాకారులు, న్యాయవాదులు, వైద్యులకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి.

ఇక అర్థాష్టమ రాహు దోషం వల్ల మానసిక అశాంతి. తరచూ శారీరక రుగ్మతలు బాధిస్తాయి. శత్రువులతో కొంత అప్రమత్తంగా మెలగండి.

_*వీరు రాహుకే తువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ చాలా ఉపకరిస్తుంది.*_

_*ఇక,వైశాఖం, ఆషాఢం, భాద్రపదం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అత్యంత అనుకూలమైనవి. మిగతా నెలలు మధ్యస్థంగా ఉంటాయి.*_

_*అదృష్టసంఖ్య–3.*_

_*శుభమస్తు*_

*CORONA* ను జయించడం సాధ్యమే !

🌷   *CORONA* ను జయించడం సాధ్యమే !
  *******************
🔸Kinesiology(కైనిసియాలజీ) ప్రకారం భూమి మీదకల మానవులు + ఇతర జీవజాతుల energy levels అనేవి 0 units నుండి 1000 units వరకూ విస్తరించి ఉంటాయి ! మనిషి యొక్క energy levels ప్రస్తుతం 20 units నుండి 990 units విస్తరించి ఉంటాయి ! ప్రస్తుతం collectively 210 units మాత్రమే ఉంది !

🔸Negativity అనేది 200 units లోపలే ఉంటుంది ! కరోనా యొక్క energy levels 160 units మాత్రమే ! ఇతర వైరస్ ల energy levels కూడ అంతే !

🔸 మాంసాహార భోజనం, జీవహింస, భయం, ద్వేషం, పిరికితనం, అరిషడ్వర్గాలు మొ॥ negative qualities యొక్క energy levels కూడ 200 units లోపు మాత్రమే !

🔸 ధైర్యం, క్షమ, కరుణ, ప్రార్థన,సమ్మతి, సహనం, ఆనందం, ప్రేమ,శాకాహారం మొ॥ వాటి energy levels 250+ units ఉంటాయి ! అంటే positive energy.
అసలైన ఆధ్యాత్మిక శక్తి(Real Spiritual power)(ధ్యానం, ప్రేమ,joy,కృతజ్ఞత,  peace మొ॥)అనేది 500 units నుండి ప్రారంభమౌతుంది !

🌷 *ప్రస్తుత కర్తవ్యం* :
🔸 160 units energy levels కల CARONA virus కంటికి కన్పించని అదృశ్య రూపంలో ఉంది. దానిని హతమార్చాలంటే, positive energy తో మాత్రమే సాధ్యం !

- 700 units కల ఒక యోగి 20-80 కోట్లమంది negative energyని counter balance చేయగలడు !

🔸 సమస్యనుండి దాక్కొంటే అది పరిష్కారమవదు ! Lock down, Isolation లతోబాటు Meditation, Love, Gratitude, Forgiveness, Courage మొ॥ సాధన చేయాలి; పెంపొందించుకోవాలి ! Negative energy ని counter balance చేయాలి ! అప్పుడు మాత్రమే CARONA virusను అంతమొందించగలం !

— 🔸 కాని విచిత్రమేమంటే- ప్రజలందరూ భయాందోళనలకు గురౌతున్నారు; మరింత negativity ని పెంచుతున్నారు !

— 🔸ప్రస్తుతం ,మనందరమూ ఆధ్యాత్మికశక్తితో ఈ మహమ్మారిని ఎదుర్కోవలసి ఉంది ! 
ఆధ్యాత్మిక జ్ఞానం(Spiritual Knowledge) చాల శక్తివంతమైనది; గొప్పది !
 " *న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే...*
        భగవద్గీత- 4:38
తా॥ ఈ ప్రపంచంలో (ఆత్మ) జ్ఞానం కంటే పవిత్రమైనదేదీ లేదు !

- మనందరమూ ధ్యానంతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో positive energy ని అపారంగా పెంచవలసివుంది ! 500+ units కలవారు కనీసం 100,000మంది ఈ భూమి మీద అవసరముంది !

 — ప్రస్తుతం ఈ బాధ్యత ఆధ్యాత్మిక జ్ఞానులదే ! Sincere and honest గా సాధన చేయవలసి వుంది !

— నామాలు పెట్టుకున్న ప్రతీవాడు విష్ణు భక్తుడైనట్లు కాదు !  Sincere and honest గా సాధన చేయాలి !

— కథలు, సూక్తులు, సామెతలు కాకుండా, అవకాశం ఉన్నవారు direct Spiritual knowledge కోసం book reading చేయాలి ! ఎంచేతంటే Spiritual Knowledge అనేది అదృశ్యశక్తి ! కరోనా వైరస్ అనేది negative అదృశ్యశక్తి !  Spiritual Knowledge అనేది invisible positive energy. ఈ energy అనేది love energy or love virus ను సృష్టిస్తుంది !

— ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే- ఈయొక్క Spiritual power తో create ఐన LOVE VIRUS or Positive energy ఏ Louis Pasteur, లేదా Alexander Fleming వంటి జీవరసాయనిక శాస్త్రవేత్త మష్తికంలోకి ప్రవేశించి Corona కు విరుగుడుగా vaccine ను అతి త్వరగా కనుగొనేట్లు జరుగుతుంది ! లేదూ కరోనా వైరస్ యొక్క chain తెగిపోనూవచ్చు !

—🔸Spiritual Power or Love Power (రెండూ ఒకటే) miracles జరుగుతాయి !

— కనుక మనం చేయవలసింది ఆధ్యాత్మిక సాధన ( Spiritual book reading, Meditation, Vegetarianism etc)

Note : Spiritual book reading speeds up more Spiritual or Love energy.
మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు .....
1.అయ్యప్ప గుడిలోకి ఆడవాళ్లు వద్దంటే గోల గోల చేస్తిమి
2.చిన్నా పెద్దా లేకుండా వాడు వీడు అంటిమి
3.వావి వరుసల్లేకుండా ఆడవాళ్ళని చెరబడితిమి
4.టెక్నాలజీ పేరుతో కొండనాలిక్కు మందేస్తే.. అన్నట్టు ఉన్న సంప్రదయాల్ని వదులుకుంటిమి
5.సాధికారత పేరుతో చంకలు గుద్దుకుంటూ ఆడతనాన్ని పూర్తిగా వదిలేస్తిమి
6.తల్లి తరువాత గోమాత అంటే చంపి గొడ్డుకూర పై మక్కువ పెంచుకుంటిమి
7.తల్లీ తండ్రిని బరువు గా భావించి అనాధాశ్రమాల్లో వెస్థిమి
8.అక్రమ సంబంధాల మోజులో అగ్నిసాక్షిగా తాళికట్టిన బతుకుల్ని అగ్గిపాలు చేసి కోర్టు గడపలెక్కితిమి
9.రాముడు లేనే లేదంటిమి
10.అడ్డేమంటే తెడ్డమనే మూకలుగా తయారైతిమి
11.విదేశీ మోజులో కన్నతల్లిని జన్మభూమిని వదిలి సప్త సముద్రాలు దాటి అస్తకష్టాల పాలైతిమి.
12.నీతి కి అతి దూరం అవినీతికి మహారాజులం ఐతిమి
13.ప్రేమ కరుణ జాలి పదాలు ఏనాడో మర్చిపోతిమి.
14.నారాయణ సమానులైన వైద్యులను డబ్బు పిశాచులుగా మార్చుకుంటిమి
15.పుట్టేది ఆడ కడుపులో అయినా కడుపులో ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా చంపుకుంటిమి
16. డబ్బును సృష్టించి దానికి బానిసలైతిమి.
17.మందు,మాంసం ,మగువే జీవన లక్ష్యాలు గా సాగిపోతిమి.
18. మంచికన్నా చెడునే ఆదరిస్థిమి.
19.వేదాలంటే..వేదన పడితిమి.
20.వైదీకులను మనుధర్మం పేరుతో పట్టి పీడిస్తుంటిమి.
21.పరోపకారం అనే పదానికి పరమార్థమే మార్చేస్థిమి..
ఇప్పుడు నీ డబ్బు,నీ హోదా, నీ కుర్చీ,నీ రియల్ ఎస్టేట్, ఏదీ నిన్ను కాపడలేదు..ఒక్క నువ్ చేసిన "మంచి" తప్పా ! ఇప్పటికైనా తెలుసుకో మనిషీ..
నీ జీవితం క్షణ భంగురం..అంతా నీవేననుకుని ఎన్నో ఎన్నెన్నో మోసాలు ద్రోహాలూ చేస్తావు..నీ బ్రతుకే నీ చేతుల్లో లేదు బాగా గుర్తుంచుకో..ఈ "కరోనా"(సంస్కృతంలో చేయు అని అర్థం) ధర్మ యుద్ధం లో మిగిలితే..ఇకనైనా నీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకో...

Wednesday, March 25, 2020

ఉగాది

   ఉగాది(ugadi)
*_నేటివిశేషం_*

 *ఉగాది / నూతన సంవత్సరాది*
 *వసంత నవరాత్రి ప్రారంభం*
     
ఈ రోజు మృత్యుంజయమంత్రం చదువుకోవడం చాలమంచిది, ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది..
మంత్రం చాలా శక్తివంతమైనది...
మహా మృత్యుంజయ మంత్రం జపించుట వలన కష్టకాలంలో భయం తగ్గి ప్రశాంతత మరియు ఆనందం తీసుకువచ్చే శక్తి కలిగి ఉంటుంది...
ఇది మనస్సు మరియు శరీరంనకు ఒక స్వస్థత బలంగా పనిచేస్తుంది.
మంత్రం ఒక వ్యక్తి యొక్క పునర్ యవ్వనమునకు సహాయపడుతుంది....

ఇది దీర్ఘాయువు,ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి బాగా ఉండటానికి ఒక ఆధారంగా ఉంటుంది.
ఈ మంత్రం ఒక వ్యక్తి చుట్టూ మొత్తం ప్రతికూల శక్తిని ఉంచుతుంది.
అంతేకాక దైవ అనుగ్రహమును సృష్టిస్తుంది. అందువలన వారు అన్ని భయాలను అధిగమించడానికి సహాయపడుతుంది...

*మహా మృత్యుంజయ మంత్రం యొక్క ప్రాముఖ్యత:*
మహా మృత్యుంజయ మంత్రం మహాదేవుడు శివునికి అంకితం చేయబడింది.
ఋషి మార్కండేయ ద్వారా సృష్టించబడిందని చెబుతారు.
ఋషి మార్కండేయచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది.
ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయెను.
అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు...
మహా మృత్యుంజయ మంత్రం శివుని యొక్క రెండు అంశాలను వివరిస్తుంది.
ఒక అంశం ఏమిటంటే మండే మూడు కనులతో ఉన్న దేవుడుని చూపిస్తుంది. ఇంకా రెండవది మరణ భావన ఉన్న సమయంలో రక్షిస్తాడని నమ్ముతారు...
 కాబట్టి, యముడు మానవుల మరణం తీసుకుని మరియు ప్రకృతి సంతులనంను పునరుద్ధరించడానికి భాద్యతను తీసుకొనెను.
ఈ కారణంగా మానవులకు భూమి మీద మరణం గురించి బాధ ఎక్కువైనది.
అన్ని రకాల భయాలను శాంతింపజేయడానికి మానవ జాతికి శివుడు ఈ మంత్రమును ఉపదేశించెను...
 ఒత్తిడి, విచారం, అనారోగ్యం లేదా ఆకస్మిక మరణ భయం ఏర్పడినప్పుడు ఈ మంత్రం యొక్క శక్తి స్వస్థత చేకూర్చి కాపాడుతుంది...

*మంత్ర జపం ఎలా చేయాలి?*
మంత్రం జపించటానికి రెండు మార్గాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి ఈ మంత్రమును 108 సార్లు ఉచ్చారణ చేయవచ్చు.
ఎందుకంటే మంచి గణాంక మరియు ఆధ్యాత్మిక విలువ కలిగి ఉంటుంది కనుక,
 అంతేకాక 12 మరియు 9 గుణకారం మొత్తం 108 అవుతుంది.
ఇక్కడ 12 రాశిచక్రాలను,9 గ్రహాలను సూచిస్తుంది.
మానవులు అన్ని గ్రహాలు మరియు రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు తగ్గి జీవితం సులభం మరియు ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలి....

రెండవది,ఒక వ్యక్తి అసహజ మరణం లేదా తీవ్రమైన వ్యాధి బారిన పడినప్పుడు పూజారి ఈశ్వరునికి పూజ ఏర్పాట్లు మరియు ఈ మంత్రాన్ని పఠించును.
ఈ మంత్రం పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా జపించవచ్చు.
ఇది ఏకాగ్రతను మెరుగుపరచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

*మంత్రం:*

_*ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్*_

*అర్థం:*
"అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంద భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము.
పండిన దోసకాయ తొడిమ నుండి వేరుపడినట్లుగానే మమ్మల్ని కూడా అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించు కాకా" అని అర్ధం...🙏🙏🙏

        *_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా భవంతు 🙏